రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో ధరణి పోర్టల్కు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో రైతులు భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడొద్దనేది ఆయన ఉద్దేశ్యం. భవనాల్ని నిర్మించే బిల్డర్లూ భూముల రికార్డుల కోసం ప్రభుత్వ...
జీహెచ్ఎంసీలో అత్యంత ఎత్తయిన రెసిడెన్షియల్ ట్విన్ టవర్ల ప్రాజెక్టు '' ద ఒలంపస్ '' ( The Olympus ) ను సగర్వంగా ఆరంభిస్తున్నామని సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ తెలిపారు. వాసవి...
హెచ్ఎండీఏ అనుమతి లేదు.. రెరా నెంబరు తీసుకోలేదు.. తక్కువ రేటుకే ఫామ్ ల్యాండ్స్.. ఓపెన్ ప్లాట్స్ అంటూ ఇప్పటికే కొందరు అక్రమార్కులు ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఈ కోవలోకి సరికొత్త మోసగాళ్లు చేరారు....
అక్కినేని సమంత ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్టును ప్రారంభించింది. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో హైటెక్ సిటీ లోని నోవోటెల్ హోటల్లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది....