కళాత్మక కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య ( Aishwarya ) ఎస్ఆర్ఎం సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. చదువుల్లో టాప్ విద్యార్థుల్లో ఒకరుగా నిలిచారు. దుబాయ్లోని అల్తురాత్ ఇంజినీరింగ్...
ప్రపంచ సంస్థల్ని విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్లో సరికొత్త ల్యాండ్మార్క్ గచ్చిబౌలిలో ఆవిష్కృతమవుతోంది. అందులోకి అడుగుపెడితే చాలు.. మీకు సరికొత్త అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాలమైన లంగ్ స్పేసెస్ తో తీర్చిదిద్దిన...
సుచిర్ ఇండియా సంస్థ శంషాబాద్ సమీపంలోని సాతంరాయిలో ''ద టేల్స్ ఆఫ్ గ్రీక్సస అనే ప్రాజెక్టును ఆరంభించింది. ఇందులో మొత్తం 6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రచించింది....