తిరుపతి సమీపంలోని రేణిగుంటలో 5,532 చదరపు మీటర్ల స్థలాన్నీ లీజుకు ఇవ్వడానికి రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అథార్టీ (ఆర్ఎల్ డీఏ) బిడ్లు ఆహ్వానించింది. వాణిజ్యపరమైన డెవలప్ మెంట్ కోసం ఈ మేరకు...
తమ ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు గానూ ఓ బిల్డర్ కు రూ.40 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుకు రూ.3.32...
ఆర్ఈజీ న్యూస్ ఎఫెక్ట్
ఆర్ఈజీ న్యూస్లో.. సుహాస్ ప్రాజెక్ట్స్.. 1500 కోట్ల స్కామ్? వార్త ప్రచురితం కావడంతో షాక్ తిన్న సుహాస్ ప్రాజెక్ట్స్ సంస్థ తమ వెబ్సైటు (https://suhasprojects.com/management/)ను సాయంత్రం ఐదున్నర తర్వాత తొలగించింది....
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయని సమాచారం. సుమారు ఇరవై మంది అధికారులు ఈ సంస్థకు చెందిన పలు వెంచర్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు...