ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పలు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరించిన బిల్డర్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కన్నెర్ర జేసింది. భూగర్భ జలాలను తోడటం దగ్గర నుంచి మురుగునీటి శుద్ధి ప్లాంటు...
ముంబై వినియోగదారుల కమిషన్ స్పష్టీకరణ
సొసైటీ ఆవరణలోని పార్కింగ్ స్లాట్లను బిల్డర్ విక్రయించడానికి వీల్లేదని ముంబైలోని అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చి చెప్పింది. బెలాపూర్ లోని కిల్లే గౌథాన్...
ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకొచ్చిన సంస్థ
600 మందికి పైగా కొనుగోలుదారులకు ప్రయోజనం
ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (యూపీ రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఆగిపోయిన ప్రాజెక్టును...
పార్కులు, స్కూళ్లు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన ఐదు ఎకరాల భూమిని ప్లాట్లు చేసి అమ్మేసిన వ్యవహారం తాజాగా బయటపడింది. అధికారులతో కుమ్మక్కై ఉద్యోగుల సొసైటీయే ఇలా అక్రమాలకు పాల్పడిందని ఫోరం...