ఈ నెల నుంచి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఎంపిక చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలో అందించే 4.50 లక్షల ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 సంవత్సరంలో...
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు రూ.13,105 కోట్లు వెచ్చించనుంది. గతేడాది ఇందుకోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేయగా.. ఈసారి ఈ మొత్తాన్ని పెంచినట్టు సీఎం వైఎస్...