షెడ్యూల్ ప్రకారం గురువారం 11 గంటలకు బుద్వేల్ ప్లాట్ల ఆన్ లైన్ వేలం పాటలు ఆరంభమైంది. ఇందులో ప్లాట్ల కొనుగోలుదారులు (బిడ్డర్లు, డెవలపర్లు) ఉత్సాహంగా వేలం ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిసింది. బుద్వేల్ భూములపై...
తరతరాలకు చెరగని చిరునామా అంటూ మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ తేజ్ వంటి అగ్రనటులతో అట్టహాసంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ.. సామాన్యులతో పాటు మధ్యతరగతి పెట్టుబడిదారుల్ని ఆకర్షించే.. సువర్ణభూమి సంస్థపై పోలీసు కేసు నమోదైందని...
* తన మీద నమ్మకాన్ని ఉంచిన..
సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు
* రెజ్ న్యూస్ తో రెరా తొలి ఛైర్మన్ డా. ఎన్ సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు...
111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకున్నది. 111 జీవోను ఎత్తివేయాలని 84 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పలువురు మంత్రులు...