చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థపై సోమవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడులోని చెన్నైతో పాటు దాదాపు 50 లొకేషన్లలో గల సంస్థ కార్యాలయాలపై ఏకకాలంలో...
క్రెడాయ్ జాతీయ కార్యదర్శిగా గుమ్మి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన సుమారు రెండేళ్లు ఉంటారు. ఇప్పటివరకూ ఆయన క్రెడాయ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి క్రెడాయ్ నేషనల్కి ప్రాతినిధ్యం...
తెలంగాణ రాష్ట్రంలో సామాన్య, నిరుపేద ప్రజలు సొంతిల్లు కట్టుకుని సంతోషంగా నివసించొచ్చు. తాజాగా , రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమును ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి గృహలక్ష్మీ అని నామకరణం చేసింది....