కరోనా నేపథ్యంలో రెండు శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించాలని క్రెడాయ్ బిల్డర్లు ముఖ్యమంత్రిని కోరారు. కొవిడ్ ఉపద్రవం నుంచి బయట పడాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగానికి తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి...
యూకేలో గృహాల ధరలు వార్షికంగా 10.9% చొప్పున పెరిగాయి. ఇది దాదాపు ఏడు సంవత్సరాలలో అత్యధికమని చెప్పొచ్చు. మహమ్మారి తరువాత ప్రజలు కొత్త గృహాలను కొనుగోలు చేసే క్రమంలో రేట్లు మరింత పెరగవచ్చని...
హైదరాబాద్తో పాటు పలు ఇతర పట్టణాల్లో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినందుకే పది మంది కంటే అధిక సంఖ్యలో బిల్డర్లకు కరోనా సోకింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వీరు కొవిడ్ బారిన పడ్డారు....
దేశంలోని అనేక రాష్ట్రాలు కొవిడ్ - 19 సంబంధిత ఆంక్షల్ని సడలించడంతో నిర్మాణ రంగం జూన్ మధ్య నాటికి కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభిస్తుందని అసోచామ్ వెల్లడించింది. దాదాపు నలభై నుంచి యాభై రోజుల...
కరోనా సెకండ్ వేవ్ నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇప్పటికే అధిక శాతం భవన నిర్మాణ కార్మికులు స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెరాలో 2021 మార్చి 15న గడువు ముగిసే...