శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని మన్ సాన పల్లిలో శ్రేయా ఇన్ ఫ్రా గ్రూప్ గ్రీన్ కౌంటీ ( Green County ) అనే ప్రాజెక్టును ఆరంభించింది. పెండ్యాల్ లో డెవలప్ చేస్తున్న ఈ...
మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసిన స్టాంప్ డ్యూటీ తగ్గింపును బాలీవుడ్ తారలకు భలే కలిసొస్తుంది. 2021 మార్చి 31తో గడువు ముగుస్తుండటంతో బాలీవుడ్ అందాల తారలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. రాణీ ముఖర్జీ, దిశా...
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్ ఆఫీసు డిమాండ్ పై కొంతమేరకు ప్రభావం చూపెట్టింది. 2020 ద్వితీయ త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుతం నగర ఆఫీసు మార్కెట్లో ఖాళీలు 14 శాతం దాకా నమోదయ్యాయి....
పాన్ ఇండియాలోని మొత్తం ఎనిమిది నగరాల్ని క్షుణ్నంగా గమనిస్తే.. 2021 రెండో త్రైమాసికం ఆఫీసు మార్కెట్ లీజింగులో హైదరాబాదే అగ్రస్థానంలో నిలిచింది. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ విడుదల చేసిన 2021 భారత...
భారతదేశపు మూడు సిమెంట్ తయారీదారులలో ఒకరైన శ్రీ సిమెంట్స్ ( Shree Cement ) భారతదేశ గెలుపు సంబరాల్ని జరుపుతున్నది. ఈ క్రమంలో టోక్యో ఒలంపిక్స్ విజేతలకు వారి కలల గృహాలను నిర్మించడంలో...