ఈ పరిస్థితి రావడానికి అభివృద్ధి
పేరుతో చేస్తున్న విధ్వంసమే కారణం
ఎక్కడి వ్యర్థాలను అక్కడే నిర్వహిస్తే..
ఎలాంటి సమస్యలూ ఉండవు
ప్రముఖ పర్యావరణవేత్త డా. లుబ్నా సార్వత్
హైదరాబాద్ లో కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన మూసీ నదిని...
అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన అలీబాగ్లో ఏడు ఎకరాల స్థలాన్ని కొనడం ద్వారా వార్తల్లోకెక్కడాడు. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి ఆయన ఈ ఆస్తిని కొన్నట్లు...
మార్చిలో 6,415 ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడైంది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.4000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. అయితే, 2023 మార్చితో పోల్చితే.. ఎనిమిది శాతం రిజిస్ట్రేషన్లు...