కూకట్ పల్లి ఐడీఎల్ వివాదాస్పద భూములకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఛారిత్రాత్మక తీర్పునిచ్చన విషయం తెలిసిందే. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై...
వారం రోజుల వ్యవధిలో.. ఐటీ అధికారులు వాసవి, ఫినీక్స్ సంస్థలపై దాడులు జరిపాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో.. రియల్ రంగంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి...
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయని సమాచారం. సుమారు ఇరవై మంది అధికారులు ఈ సంస్థకు చెందిన పలు వెంచర్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు...