poulomi avante poulomi avante

బిల్డర్ల వద్ద.. రూ.1300 కోట్ల నల్లధనం

కర్ణాటకలోని పలువురు బిల్డర్ల వద్ద లెక్కలు చెప్పని సొమ్ము రూ.1300 కోట్లకు పైగా ఉందని గుర్తించినట్టు ఆదాయపన్ను అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 2 మధ్య బెంగళూరు, ముంబై, గోవాల్లోని దాదాపు 50 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ డబ్బు లభ్యమైనట్టు తెలిపారు. రూ.1300 కోట్ల నల్లధనంతోపాటు రూ.24 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles