2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి దాకా స్టాంపు డ్యూటీని తగ్గించడం వల్ల ముంబై, పుణె నగరాల్లో నిర్మాణ రంగానికి గణనీయమైన గిరాకీ పెరిగిందని నిరంజన్ హీరానందానీ అభిప్రాయపడ్డారు. హౌసింగ్ డాట్కామ్ హీరానందానీ...
ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికారిక సమావేశాలతో నిత్యం బిజీబిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులతో సమావేశాల్ని నిర్వహిస్తారు. అయినప్పటికీ, ఆయన ఒక నిర్వాసితుల సంఘం సమస్యల్ని ఓపికగా...
కరోనా కారణంగా హైదరాబాద్లో ఫ్లాట్ల అప్పగింత ఆలస్యం అవుతుందా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. కొవిడ్ రెండు వేవ్ ల కారణంగా హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లో ఫ్లాట్ల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశముందని...
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండు శాతం వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన జీవో నెం.60ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం విడుదల...
తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిశ్రమలు...