హెచ్ఎండీఏ తీరును తప్పుబట్టిన హైకోర్టు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్ లోని సర్వే నెంబర్ 227, 230ల్లో రాంకీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు విషయంలో హెచ్ఎండీఏ సరిగా వ్యవహరించలేదని హైకోర్టు...
తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే ఉద్దేశంతో తమ ఆస్తిని పిల్లలకు బహుమతిగా రాసిచ్చే తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అలా రాసే గిఫ్ట్ డీడ్ లో తప్పనిసరిగా...
లక్షన్నర ఇళ్ల రిజిస్ట్రేషన్లపైనా ప్రభావం
క్రెడాయ్ ఆందోళన
పలువురు బిల్డర్లకు లీజు ప్రాతిపదికన ఇచ్చిన భూములకు సంబంధించిన బకాయిలను 8 శాతం వడ్డీతో చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రెడాయ్-ఎన్సీఆర్ ఆందోళన వ్యక్తం...
కార్వీ కుంభకోణం కేసులో అరెస్టు అయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆ సంస్థ చైర్మన్ పార్థసారథిపై మరో కేసు నమోదైంది. 2009లోను అమ్ముడుపోయిన వెంచర్ లోని ప్లాట్లను మళ్లీ విక్రయించినందుకు హైదరాబాద్...
జీవో నెం.111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా స్టోన్ క్రషింగ్ యూనిట్లు నిర్వహిస్తున్నవారిపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) కొరఢా ఝళిపించింది. ఒక్కో యూనిట్ కు రూ.5.5 కోట్ల జరిమానా...