టైగర్ రిజర్వులు, నేషనల్ పార్కులు, అభయారణ్యాల కోర్ ఏరియాల్లో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలూ చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. టైగర్ రిజర్వులు, నేషనల్ పార్కుల్లో జూ, సఫారీల ఏర్పాటుతో విభేదించింది. నేషనల్ పార్కుల్లో సఫారీల...
చీటింగ్ చేసిన కేసులో ఓ ప్రమోటర్ ను మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన కరణ్ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్...
ఫ్లాట్లు, ప్లాట్ల పేరుతో పలువురిని రూ.350 కోట్ల మేర మోసం చేసిన బిల్డర్ రషీద్ నసీమ్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలంటూ...
హీరా గోల్డ్ కుంభకుణం కేసులో ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, నీలాంచల్ టెక్నోక్రాట్స్ కి చెందిన రూ.78 కోట్ల విలువైన స్థిర, చరాస్థులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది....
సబ్ రిజిస్ట్రార్లకు ఈడీ లేఖ
ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు రూ.1000 కోట్ల మోసానికి పాల్పడిన సాహితీ ఇన్ ఫ్రా సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో...