కొనుగోలుదారులను రూ.11 కోట్లకు మోసం చేసిన కేసులో ఓ రియల్టీ సంస్థ భాగస్వామికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రాయల్ రియల్టర్స్ భాగస్వామి రిజ్వాన్ దాదన్ 2012లో ముంబైలోని బైకులాలో ఓ ప్రాజెక్టును...
చెన్నైకి చెందిన జీ స్క్వేర్ ప్రకటన
హైదరాబాద్ రియల్ రంగం ఎటువైపు వెళుతుందో.. ఏయే ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే, ఈ రంగంలో పెరుగుతున్న వివాదాలే ఇందుకు ప్రధాన...
మేరీగోల్డ్ ప్రాజెక్టు పేరుతో తమను మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏటీఎస్ ఇన్ ప్రాస్టక్చర్ డైరెక్టర్లు, ప్రమోటర్లపై ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 1860...
ఐబీబీఐ ప్రతిపాదనలు
రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి దివాలా బోర్డు ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. ప్రాజెక్టులను తప్పనిసరిగా రెరా కింద నమోదు చేయాలని...
ఆస్తి విక్రయ ఒప్పందం పేరుతో ఓ వ్యక్తిని రూ.2.33 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. ఢిల్లీలోని మధు విహార్ కు చెందిన గుజరా కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్...