ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో రూ.23 లక్షలకే ఇల్లు సొంతం చేసుకోవచ్చు. వినుకొండ పట్టణం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీ భమర జెనిత్ సిటీలో మీ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు....
ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో
ప్లాట్లు అమ్మేసుకుంటున్న లబ్ధిదారులు
స్టాంపు పేపర్లపై ఒప్పందాలతో అమ్మకాలు
విజయవాడ జగనన్న కాలనీల్లో పేదలకు కేటాయించిన ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు....
ఇల్లు లేని ప్రతి భారతీయుడికి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి...
నెలఖారులోగా అందుబాటులోకి తెచ్చేందుకు విశాఖ మెట్రోపాలిటన్ కసరత్తు
ఈ నెలాఖరులోగా ఒక సెంటు లేఔట్ల పనులను పూర్తి చేసేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) తీవ్రంగా కసరత్తు చేస్తోంది....
ఏపీలో ఆరు నగరాల్లో ఎంఐజీ లేఅవుట్లు
మధ్యతరగతికి అందుబాటు ధరలో ప్లాట్లు
ప్లాట్ల విస్తీర్ణం.. 150, 200, 240 గజాలు
ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం కేటాయింపు
ధరలో ఇరవై శాతం...