అన్ని సౌకర్యాలూ కల్పించాలని ఆదేశాలు
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని లేఔట్లకు విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు అందేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న...
పేదల ఇళ్ల స్థలాల కోసం 900 ఎకరాల కేటాయింపు
అభ్యంతరాల కోసం 11 వరకు గడువు
ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం కొత్త...
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ రామయ్య డెవలపర్స్ అండ్ బిల్డర్స్ (ఎంఎస్ఆర్డీబీ) ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. తన కార్యకలాపాలను మూడు రాష్ట్రాల్లో విస్తరించేందుకు రూ.3వేల కోట్లు పెట్టుబుడి...
15.6 లక్షల ఇళ్లకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు
ఏపీలో విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇంధన సామర్థ్యంతో కూడిన గృహోపకరణాలను అందజేసేందుకు చర్యలు తీసుకోనుంది....
వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా చూసేందుకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసి ఉంచింది. వర్షాకాలంలో ఇసుక...