వాణిజ్య సముదాయాల్లో అయితే పెట్టుబడి తక్కువ.. అద్దెలు పక్కా.. అంటూ కొన్ని సంస్థలు సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న వైనాన్ని రియల్ ఎస్టేట్ గురు ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే....
ప్రీలాంచ్లో ఫ్లాట్ రూ. 20 లక్షలకే అంటూ ప్రచారం
బుకింగ్ ఎమౌంట్.. కేవలం రూ. 5 లక్షలే
వెనకా ముందు చూడకుండా కొన్న బయ్యర్లు
ఎన్ని సార్లు చేసినా బిల్డర్ ఫోన్...
రాష్ట్రంలో అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీలు(యూడీఏ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్ బీ)కి సంబంధించి 80 మాస్టర్ ప్లాన్ల తయారీకి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం టైర్-2 నగరాలతోపాటు హెచ్ఎండీఏని ఆనుకుని...