తెలంగాణ ప్రభుత్వం 111 జీవో ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఇప్పటి...
ఆకాశహర్మ్యాలకు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్కి హబ్గా మారుతోంది. జీసీసీలంటే పెద్ద కంపెనీలకు అసిస్టెంట్ పనులు చేసేవేగా అన్న పేరు నుంచి సర్వీస్ ప్రొవైడర్లుగా మారాయిప్పుడు. అంటే సంస్థకు సంబంధించిన...
హైదరాబాద్ పరిధిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ, ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. ఈ మేరకు మూసీ...
తెలంగాణలో స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100 శాతం నుంచి 400 శాతం మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. మొత్తం 765.28 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం,...