poulomi avante poulomi avante

142% పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిక‌ర లాభం

బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 142 శాతం పెరిగి తాజాగా రూ.606 కోట్ల‌కు చేరింది. 2021 చివ‌రి త్రైమాసికంలో ఉన్న ₹250 కోట్ల నుండి 2022లో ₹606 కోట్లకు పెరిగింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకు యొక్క స్వతంత్ర నికర లాభం FY21లో ₹2,160 కోట్ల నుండి 58 శాతం పెరిగి ₹3,405 కోట్లకు చేరుకుంది. రుణ నష్టాల కేటాయింపుల్లో తీవ్ర క్షీణత న‌మోదైంది. FY23కి ఈక్విటీ షేర్‌కు ₹2 డివిడెండ్ (ముఖ విలువలో ఒక్కొక్కటి ₹10 చొప్పున 20 శాతం, పూర్తిగా చెల్లించి) ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles