విశాఖ, తిరుపతి, అనంతపురంలలో ఏర్పాటుకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. విశాఖపట్నం,...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహిస్తోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు ఉదయం అట్టహాసంగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి....
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్లో తన సత్తాను చాటి చెప్పింది. సుమారు రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఆకర్షించింది. వీటి ద్వారా ఇరవై రంగాల్లో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి...
పెద్ద స్థలాలకు స్పందన కరువు కావడంతో ఈ నిర్ణయం
పెద్ద స్థలాల అమ్మకాలకు స్పందన కరువు కావడంతో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి...