మధురవాడలో రూ.2300 కోట్ల వ్యయం..
ఏర్పాటుకు ఏపీ సర్కారు సన్నాహాలు
బిడ్లు ఆహ్వానించిన ఏపీఐఐసీ
దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని, సీఎం క్యాంపు కార్యాలయం కూడా అక్కడకు మారుతుందని ప్రకటించిన...
66,111 మందికి హక్కులు
అసైన్డ్ భూములపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూమి పొంది 20 ఏళ్లు...
భూముల విలువ, రిజిస్ట్రేషన్ల ధరల పెంపే కారణం
విశాఖపట్నంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. భూముల విలువతోపాటు రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతూ సర్కారు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో...
ఏపీ ప్రభుత్వానికి నరెడ్కో వినతి
ఏపీలో జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్...
వైజాగ్ టెక్ పార్కుకు కూడా..
ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భోగాపురం...