ఏపీ రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అదనపు భూమిని కేటాయించింది. గుంటూరు జిల్లాలో 100 ఎకరాలు, ఎన్నటీఆర్ జిల్లాలో 168 ఎకరాలు కలిపి మొత్తం 268 ఎకరాలు కేటాయిస్తూ...
64 ఎకరాలకు వారంలో నోటిఫికేషన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేట నియోపోలిస్ లేఔట్ లో 64 ఎకరాలను ఆన్ లైన్ లో వేలం...
జంట జలాశయాల్లో కాలుష్య నివారణకు చర్యలు
హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో కాలుష్య నివారణకు సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈ జలాశయాల పరిరక్షణ...
ఏపీ సర్కారుకు క్రెడాయ్ ఏపీ వినతి
ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ కు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని క్రెడాయ్ ఏపీ అభిప్రాయపడింది. ఈ మేరకు సీఎం...
సాహితీ ఇన్ ఫ్రా టెక్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితులు ఆదివారం మాదాపూర్ లో హోమం నిర్వహించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ...