తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి అపార్టుమెంట్ల విలువల్ని సవరించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సరికొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్లోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో...
ఫైర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులపై జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (జేఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. ఫైర్ ఎన్ఓసీ తీసుకోకుండా నడుస్తున్న మూడు వాణిజ్య...
అంతర్జాతీయ ఐఒటీ సంస్థ అయిన హొగర్ కంట్రోల్స్ నేడిక్కడ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ప్రైమా+ నూతన సిరీస్ ను ఆవిష్కరించింది. ఈ సంస్థ 2019లోనే తన ఆర్ అండ్...
* రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానివే
* సుప్రీం కోర్టు తాజా తీర్పు
మణికొండ ల్యాంకోహిల్స్ నిర్మాణ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ల్యాంకోహిల్స్లో నిర్మాణాలు జరుగుతున్న1654.32 ఎకరాల భూమి రాష్ట్ర...
హైదరాబాద్ లో పతాక స్థాయికి వాయు కాలుష్యం
కొన్ని ప్రాంతాల్లో ఏడు రెట్లు అధికంగా ధూళికణాలు
ఇలాగే కొనసాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు
భాగ్యనగరం.. పేరుకే విశ్వనగరం. కానీ సమస్యలెన్నో. ట్రాఫిక్ దగ్గర...