ముంబైలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు నిర్మాణ సైట్ల వద్ద పాటించాల్సిన చర్యలు ఉల్లఘించిందనే కారణంతో ప్రెస్టీజ్ గ్రూప్ పై బీఎంసీ కన్నెర్రచేసింది. వెంటనే సదరు ప్రాజెక్టు పనులన్నీ నిలిపివేయాలని ఆ సంస్థకు నోటీసు...
2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి దాకా స్టాంపు డ్యూటీని తగ్గించడం వల్ల ముంబై, పుణె నగరాల్లో నిర్మాణ రంగానికి గణనీయమైన గిరాకీ పెరిగిందని నిరంజన్ హీరానందానీ అభిప్రాయపడ్డారు. హౌసింగ్ డాట్కామ్ హీరానందానీ...