దేశంలో ఖరీదైన రియల్ లావాదేవీల జోరు కొనసాగుతోంది. తాజాగా ముంబైలో మరో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు నమోదైంది. ఇక్కడి పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్ లో రూ.97.4 కోట్లకు ఓ ఫ్లాట్ అమ్ముడైంది....
ఆదిత్యరాయ్ కపూర్ ఇంటి ప్రత్యేకతలివీ
వెండితెరపై ఆరంగేట్రం చేసినప్పటి నుంచి ఆదిత్యరాయ్ కపూర్ చరిష్మా అంతా ఇంతా కాదు. ఆయన ఆన్ స్క్రీన్ చరిష్మా గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ప్రతిభావంతుడైన నటుడికి...
నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల రేట్ల పెంపునకు నిర్ణయం
పెరుగుతున్న నిర్మాణ వ్యయం, తగ్గుతున్న లాభాలతో పాటు కొనుగోలుదారుల ఆకాంక్షలను అధిగమించడానికి హౌసింగ్ యూనిట్ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని రియల్టర్లు...
భారత ఆర్థిక రాజధాని ముంబై.. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ లో మూడో స్థానంలో నిలిచింది. అలాగే గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగాయి. ఇళ్ల ధరలు ఏడాదికి...
భారత క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ముంబై బాంద్రా ఈస్ట్ లోని టెన్ బీకేసీ ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ కొన్నారు. 1110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ను రూ.5.38 కోట్లకు...