తెలంగాణలో పట్టణ జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. అందులోనూ దేశంలోని అన్ని నగరాలకంటే మన హైదరాబాద్ లో అధికంగా జనం నిండిపోతున్నారు. 2025 చివరి నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన టాప్ 35...
రీజినల్ రింగ్ రోడ్డు.. తెలంగాణకు మరో మణిహారం కోబోతోంది. రెండు ఫేజ్ లలో నిర్మించే 350 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ కు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించడంతో శరవేగంగా భూసేకరణ...
తెలంగాణకు మరో మణిహారం కానున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాయి. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి మూడు రకాల సర్వేలు చేసి.. చివరికి ఒక అలైన్...
హైదరాబాద్ మహా నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారం కానున్నది. మొత్తం 347 కిలో మీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు....
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంతో ఇక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తి అవ్వడంతో రోడ్డు నిర్మాణమే తరువాయి అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్...