200 సంస్థలతో సంప్రదింపులు
విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం...
లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి
థేమ్స్ రివర్ పాలక మండలితో చర్చలు
రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం
మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర...
ప్రీలాంచులతో ప్రజల్ని మోసం చేసిన సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణకు ఈడీ గట్టి షాకునిచ్చింది. సాహితీ సంస్థకు చెందిన సుమారు రూ.161.50 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది.పీఎంఎల్ఏ 2002 చట్టం ప్రకారం.....
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించినా.. హైదరాబాద్ అభివృద్ధి గురించి ఆయా ప్రభుత్వం పక్కా ప్రణాళికల్ని రచించింది. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల పట్ల స్పష్టత ఉండేది. మరి,...
మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేయాలి
రియల్ పెట్టుబడుల్ని ఆకర్షించాలి
వేగంగా అనుమతుల్ని మంజూరు
రెరాను బలోపేతం చేయాలి..
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని...