ఏపీలోని విజయనగరం జిల్లాలో అభివృద్ధి చేసిన రెండు ఎంఐజీ లేఔట్లలోని ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఇందుకోసం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) కంప్యూరైజ్డ్ లాటరీ నిర్వహించింది. వీఎంఆర్డీఏ...
నిన్నటివరకూ విజయవాడలో రియల్ మార్కెట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లేది. అలాంటిది, ప్రస్తుతం పెద్ద సందడి లేకుండా పోయింది. భవిష్యత్తులో అభివ్రుద్ధి చెందుతుందన్న భరోసా తగ్గడంతో పెట్టుబడులు పెట్టేవారూ వెనకడుగు వేస్తున్నారు....