Categories: TOP STORIES

ధరణిలో కోల్పోయిన భూముల‌ అప్ప‌గింత‌

ధరణి కార‌ణంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూముల్ని అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు, అమరులు, తాడిత పీడితుల ఆలోచనలను త‌మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఐటీడీఏలను పునరుద్ధరిస్తామ‌న్నారు.

This website uses cookies.