కర్ణాటకలోని పలువురు బిల్డర్ల వద్ద లెక్కలు చెప్పని సొమ్ము రూ.1300 కోట్లకు పైగా ఉందని గుర్తించినట్టు ఆదాయపన్ను అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 2 మధ్య బెంగళూరు, ముంబై, గోవాల్లోని...
గిరిధారి ప్రాస్పరా కౌంటీ
కిస్మత్ పూర్.. ప్రశాంతమైన వాతావరణం
పక్కనే ఈసా నది..
మరోవైపు 6000 ఎకరాల గ్రీన్ రిజర్వ్
హైదరాబాద్ నగరంలోనే మరీ శివారు ప్రాంతాలకు కాకుండా సిటీకి దగ్గర్లో అదిరిపోయే...
అలాంటి హామీలు ఇవ్వొద్దు
‘మా ప్రాజెక్టులో ఫ్లాట్ తీసుకోండి. త్వరలోనే దీనికి మెట్రోతో కనెక్టివిటీ రాబోతోంది. ఇంకా ప్రభుత్వ నీటి సరఫరా కూడా రానుంది’ అనే ప్రకటనలు చాలానే చూస్తుంటాం. ఇకపై ఇలాంటి...
నిత్యం తప్పుడు ప్రచారం
బిల్డర్ల మీద ఎప్పుడూ ఆరోపణలే
తప్పుడు ప్రచారంలో ముందంజ
ఇలాంటి వారిని ప్రతిఒక్కరూ గుర్తించాలి
ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు
తమిళనాడుకు చెందిన కృష్ణన్ అనే వ్యక్తి కొత్తగా గచ్చిబౌలిలోని...
సాధారణంగా బిల్డర్లు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తే.. వారికి జరిమానా విధించడం, ఇతరత్రా చర్యలు చేపట్టడం వంటి పరిణామాలు చూస్తుంటాం. కానీ బల్డర్లు నిబంధనలు పాటించకుంటే.. ఇకపై అధికారులు కూడా బాధ్యులు కానున్నారు....