శ్మశాన వాటిక స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న రాంకీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇవ్వడంతో వివాదం మొదలైంది. దీనిపై రాంకీ యాజమాన్యం సీఎం దగ్గర పంచాయతీ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓ...
అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాలను రాంకీ నిర్మాణ సంస్థ కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చబొల్లారం మోతుకుల కుంటకు సమీపంలో ఉన్న హిందూ శ్మశానవాటిక స్థలంలో రాంకీ సంస్థ చెత్త...