మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో తెలిపారు. అంతేకాకుండా 22.5 లక్షల...
జపాన్కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్లో ఆటోమేషన్ సంస్థ అయిన డైఫుకూ తెలంగాణ రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులు పెడుతోందని.. దీని...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించిన ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై, నవంబర్ 2వ తేదీకి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని,...
హైదరాబాద్ నగరానికి చెందిన ఫినీక్స్ సంస్థపై మంగళవారం ఐటీ సోదాలు జరిగాయి. కార్పొరేట్ ఆఫీసుతో పాటు ఈ సంస్థ డైరెక్టర్లపై ఐటీ అధికారులు సోదాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఫినీక్స్ ఛైర్మన్, ఎండీ తదితర...