టెండర్ ప్రక్రియకు కసరత్తు
చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
వచ్చే ఏడాది మార్చిలో
ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభం
ఆరేళ్లలో ట్రిపుల్ ఆర్ ను
పూర్తి చేసేలా ప్రణాళికలు
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది....
హైదరాబాద్ లో 7 శాతం పెరుగుదల
ఢిల్లీలో ఏకంగా 57 శాతం వృద్ధి
ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు కాస్త పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సగటున 7 శాతం మేర పెరుగుదల...
నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
అట్టహాసంగా ఆరంభమైన
నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులుండవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నారెడ్కో తెలంగాణ...
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పైలెట్ ప్రాజెక్ట్
తెలంగాణలో ఎనిమిది పట్టణాల్లో సర్వే
ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ప్రభుత్వం
ఇక తెలంగాణలో భూ వివాదాలకు తెరపడనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ కార్యక్రమానికి శ్రీకారం...