టైర్-1 నగరాల్లో హైదరాబాద్, పుణె
ఎక్కువమంది నెటిజన్లు ఓటు వీటికే
రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనువుగా ఉండే నగరం ఏది అంటే.. ఎక్కువమంది నెటిజన్లు హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, కొచ్చి, పుణెలకు ఓటేశారు. రిటైర్మెంట్ తర్వాత...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విశాఖలో రియల్ ఎస్టేట్ జోరందుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులు వరుసగా రానుండటంతో రియల్ భూమ్ పెరుగుతుందని చెబుతున్నారు. వేగంగా...
హైదరాబాద్ తర్వాత వైజాగ్ నిర్మాణ రంగానికే అధిక గిరాకీ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడే లగ్జరీ విల్లాలు, హై ఎండ్ అపార్టుమెంట్ల, అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణాలు జోరుగా జరుగుతాయి. కొంతకాలం...
ఇప్పుడే కాదు.. గతంలోనూ.. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోనే రియల్ రంగానికి అధిక గిరాకీ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడంతో ఇక పెట్టుబడిదారుల ఆలోచనలన్నీ వైజాగ్ వైపే...