Categories: LATEST UPDATES

ప్రతిష్ఠా ప్రాపర్టీస్ 18వ బ్రాంచి

నగరానికి చెందిన ప్రతిష్ఠా ప్రాపర్టీస్ తమ 18వ బ్రాంచీని పటాన్ చెరులో ప్రారంభించింది. ఈ సంస్థ నగరంలో అనేక వెంచర్లను డెవలప్ చేసిన సంగతి తెలిసిందే. సంస్థ ఎండీ వీబీ గుప్తా మాట్లాడుతూ.. తమ కొనుగోలుదారులకు మెరుగైన సేవల్ని అందించేందుకు పటాన్ చెరులో కొత్త బ్రాంచీని ఆరంభించామని తెలిపారు. నగరంలో రియల్ మార్కెట్ పుంజుకుంటుందని.. ఈ క్రమంలో తాము సదాశివపేట్లో సరికొత్త వెంచర్ ప్రారంభించామని అన్నారు.

This website uses cookies.