poulomi avante poulomi avante

మన్ సాన్ పల్లిలో గ్రీన్ కౌంటీ

శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని మన్ సాన పల్లిలో శ్రేయా ఇన్ ఫ్రా గ్రూప్ గ్రీన్ కౌంటీ ( Green County ) అనే ప్రాజెక్టును ఆరంభించింది. పెండ్యాల్ లో డెవలప్ చేస్తున్న ఈ వెంచర్ బ్రోచర్ ను సంస్థ ఆవిష్కరించింది. హెచ్ఎండీఏ, రెరా అనుమతి పొందిన ఈ వెంచర్లో ఇప్పటికే అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎప్పటిలాగే ఈ ప్రీమియం విల్లా ఓపెన్ ప్లాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని శ్రేయా ఇన్ ఫ్రా చెబుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles