Categories: LATEST UPDATES

”బ్రిగేడ్” నికర నష్టం.. రూ.86 కోట్లు

బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ ( Brigade Enterprises ) .. 2022 ఆర్థిక సంవత్సరంలోని ప్రథమ త్రైమాసికంలో.. ఆదాయం పెరిగినప్పటికీ.. నికరంగా రూ.85.89 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు నివేదించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.213.82 కోట్లు ఉన్న ఆదాయం.. ప్రస్తుతం రూ.391.52 కోట్లు పెరిగింది. ఇదే క్వార్టర్లో క్యూఐపీ (క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ రూట్) మార్గం ద్వారా రూ.500 కోట్లు సేకరించినట్లు బ్రిగ్రేడ్ వెల్లడించింది. ఈ సంస్థ ఇప్పటిదాకా 250కి పైగా నిర్మాణాల్ని పూర్తి చేసింది. దాదాపు 71 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేసింది.

This website uses cookies.