poulomi avante poulomi avante

గన్నవరంలో చంద్రికా అయోధ్యా

రాజమండ్రిలో అందుబాటు ఇళ్ల ప్రాజెక్టును విజయవంతం చేసిన రాఖీ ఎవెన్యూస్ సంస్థ ( Chandrika Ayodhya in Gannavaram ) విజయవాడలోని గన్నవరంలో చంద్రికా అయోధ్యా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 670. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరంభమయ్యే రెండు పడక గదుల ఫ్లాట్ ధర 28 నుంచి 30 లక్షలు చెబుతున్నారు. 1000 – 1145 చదరపు అడుగుల్లో వచ్చే మూడు పడక గదుల ఫ్లాట్ రేటు రూ.35 లక్షల నుంచి ఆరంభమవుతుంది.

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇళ్ల ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంత అందుబాటు ధరలో ఫ్లాట్లను అతి కొద్ది సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. అందులో రాఖీ ఎవెన్యూస్ ప్రముఖంగా నిలుస్తుంది. ధర నామమాత్రంగానే పెట్టడం.. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో.. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles