poulomi avante poulomi avante

32 ఎకరాలు.. రూ.326.8 కోట్లు

  • కూకట్ పల్లిలో స్థలం విక్రయించిన జీవోసీఎల్ కార్పొరేషన్

హిందూజ గ్రూపున‌కు చెందిన జీవోసీఎల్ కార్పొరేషన్ లిమిటెడ్.. కూకట్ పల్లిలో స్థల విక్రయాన్ని పూర్తి చేసింది. 32 ఎకరాల స్థలాన్ని రూ.326.8 కోట్లకు విక్రయించింది. ‘మొత్తం 44.25 ఎకరాల భూమిలో 32 ఎకరాల అమ్మకం పూర్తయింది. రూ.326.8 కోట్లకు ఆ స్థలాన్ని విక్రయించాం. ఆ మొత్తం కంపెనీకి అందింది. మిగిలిన 12.25 ఎకరాల భూమి అమ్మకం త్వరలో పూర్తి కానుంది’ అని పేర్కొంది. కూకట్ పల్లిలోని 44 ఎకరాల భూమిని రూ.451 కోట్లకు విక్రయించేలా కంపెనీ ఒప్పందం చేసుకుందని వివరించింది. రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తున్న తరుణంలో తమకు బెంగళూరు, కూకట్ పల్లి, భీవండిల్లో ఉన్న భారీ భూనిధి ద్వారా నిధులు సమీకరిస్తామని గతనెల 27న జీవోసీఎల్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles