Categories: LATEST UPDATES

షేక్ పేట్లో.. రెడీ టూ మూవ్‌..

వాస‌వి సంస్థ షేక్ పేట్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన ఉషారాం ఇంటిగ్రా ప్రాజెక్టు సిద్ధ‌మైంది. సుమారు 1.17 ఎక‌రా స్థ‌లంలో జి+14 అంత‌స్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యింది. ఇందులో ఫ్లాట్లు కొంటే.. అలా ఇంటీరియ‌ర్స్ పూర్తి చేసి.. ఇలా ఇంట్లోకి అడుగుపెట్టొచ్చు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2563 చ‌ద‌ర‌పు అడుగుల నుంచి దొరుకుతుంది. గ‌రిష్ఠంగా 4785 చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఫ్లాట్లు ల‌భిస్తాయి. ఇందులో ఫ్లాటు ధ‌ర‌.. రూ.2.3 కోట్ల నుంచి ఆరంభ‌మ‌ని సంస్థ చెబుతోంది.

This website uses cookies.