Categories: LATEST UPDATES

18 కోట్ల చీటింగ్.. బిల్డర్లు అరెస్టు

ఆర్థిక నేరాల విభాగం మహాలక్ష్మీ డెవలపర్స్ సంస్థ ఎండీ పరాగ్ థక్కర్, డైరెక్టర్ శిల్పాలను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు కొనుగోలుదారుల్ని దాదాపు రూ.18 కోట్ల మేరకు మోసం చేశారనే అభియోగం నమోదైంది. 2013లో మహాలక్ష్మీ సంస్థ కర్జట్లో మహాలక్ష్మీ రెసిడెన్సీ ప్రాజెక్టులో 66 భవనాలకు గాను 142 మంది నుంచి బుకింగ్ సొమ్మును తీసుకున్నది. ఇందులో కేవలం 18 భవనాలు పూర్తి కావడం గమనార్హం. పోలీసులు ఈ సంస్థకు చెందిన 10-11 బ్యాంకు ఖాతాల్ని స్తంభించింది.

This website uses cookies.