న‌వ‌నామీ కొత్త ప్రాజెక్టు!

న‌వ‌నామీ ప్రాజెక్ట్స్ కొత్త‌గా యాభై అంత‌స్తుల ప్రాజెక్టును టీఎస్‌పీఏ జంక్ష‌న్ చేరువ‌లోని పిరంచెరువులో ఆరంభించింది. దీనికి మెగాలియో అని పేరు పెట్టింది. 4.1 ఎక‌రాల్లో నిర్మించే రెండు ట‌వ‌ర్ల‌లో వ‌చ్చేవి 150 ఫ్లాట్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా సంస్థ ఎండీ న‌వీన్ గ‌ద్దె మాట్లాడుతూ..

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో డిజైన్ మ‌రియు ఇన్నోవేష‌న్ కు స‌రికొత్త చిరునామాగా నిలుస్తుంద‌ని అన్నారు.

This website uses cookies.