poulomi avante poulomi avante

పత్రాల సమర్పణలో జాప్యం.. బిల్డర్ కు రూ.15 లక్షల జరిమానా

ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను సమర్పించడంలో తీవ్ర జాప్యం చేసినందుకు ఓ బిల్డర్ కు రెరా రూ.15 లక్షల జరిమానా విధించింది. గురుగ్రామ్ సెక్టార్ 89లో సిగ్నేచర్ ఇన్ ఫ్రా బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఓ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, దానికి సంబంధించి కీలక పత్రాలైన ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ, పర్యావరణ అనుమతుల పత్రాలు, సర్వీస్ ప్లాన్ అండ్ ఎస్టిమేట్స్ ను హరియాణా రెరాకు సమర్పించలేదు.

వీటికి సంబంధించి రెరా పలుమార్లు నోటీసులిచ్చినా సంస్థ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఒక్కో పత్రానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు జరిమానాగా చెల్లించాలని సిగ్నేచర్ ఇన్ ఫ్రాబిల్డ్ ప్రైవేటు లిమిటెడ్ ను రెరా ఆదేశించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles