Categories: LATEST UPDATES

కంటోన్మెంట్ బోర్డులో మ్యుటేషన్ ఫీజు ఖరారు

ట్యాక్స్ రిజిస్టర్ లో ప్రాపర్టీ బదిలీకి సంబందించిన ఫీజును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఖరారు చేసింది. ప్రాపర్టీ యజమానులు ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్టర్ పేరు మ్యుటేషన్ కోసం రూ.2వేలు, పబ్లికేషన్ ఫీజు కింద రూ.350 చెల్లించాలి. ప్రత్యేకంగా జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

This website uses cookies.