నిర్మాణ రంగంలోకి ప్రవేశించి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మై హోమ్ కన్స్ట్రక్షన్స్ సరికొత్త ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరిలోపు మూడున్నర కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అందజేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే...
నిన్నటి వరకూ.. శివారు ప్రాంతాల్లో ఓ ముప్పయ్, నలభై లక్షలు పెడితే సామాన్యులు టూ బెడ్రూం ఫ్లాట్ కొనుక్కునేవారు. బండ్లగూడ నుంచి బడంగ్ పేట్ దాకా ఎంచుకునేవారు. కాస్త సొమ్మున్నవారంతా వ్యక్తిగత గృహాల...
క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ గా గుమ్మి రాంరెడ్డి ఎన్నిక
తెలంగాణ డెవలపర్కు జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం
నల్గొండకు చెందిన గుమ్మి రాంరెడ్డి, ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణకు ఛైర్మన్..
దేశంలోని చిన్న, మధ్యతరహా...
నిన్నటివరకూ విజయవాడలో రియల్ మార్కెట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లేది. అలాంటిది, ప్రస్తుతం పెద్ద సందడి లేకుండా పోయింది. భవిష్యత్తులో అభివ్రుద్ధి చెందుతుందన్న భరోసా తగ్గడంతో పెట్టుబడులు పెట్టేవారూ వెనకడుగు వేస్తున్నారు....
కరోనా వల్ల అతలాకుతలమైన నిర్మాణ రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా జరుగుతుండగా, మరికొన్నింట్లో ఆశించినంత స్థాయిలో జరగడం లేదు. సెకండ్ వేవ్ వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఏర్పడినా,...